విజయవాడ:
🔹త్వరలోనే మరింత మందిని అరెస్టు చేస్తాం, రౌడీషీటర్లపై నిఘా పెంచుతాం.
🔹సందీప్, పండు గతంలో సన్నిహితంగా ఉండేవాళ్ళు, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయ్.
🔹యనమలకుదురులోని 7 సెంట్ల స్థలం వల్ల ఇరువురి మధ్య వివాదం ప్రారంభమైంది.
🔹తొలుత మాట్లాడుకుందామని వచ్చారు.అనంతరం వీరి మధ్య ఘర్షణ చెలరేగిందని వెల్లడి.
🔹పోలీసులు వెళ్లేసరికే కర్రలు, రాళ్లు, కత్తులు, బ్లేడ్లతో దాడులు చేసుకున్నారని తెలిపిన సీపీ.
🔹అప్పటికే చాలామంది గాయపడ్డారు..6 టీములుగా ఏర్పడి నిందితులను పెట్టుకున్నాం.
🔹నిందితుల నుంచి కత్తులు, కోడి కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నాం.
🔹విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నా సీపీ.
🔹ఇలాంటివి మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన సీపీ ద్వారక తిరుమలరావు.
🔹త్వరలోనే మరింత మందిని అరెస్టు చేస్తాం, రౌడీషీటర్లపై నిఘా పెంచుతాం.
🔹సందీప్, పండు గతంలో సన్నిహితంగా ఉండేవాళ్ళు, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయ్.
🔹యనమలకుదురులోని 7 సెంట్ల స్థలం వల్ల ఇరువురి మధ్య వివాదం ప్రారంభమైంది.
🔹తొలుత మాట్లాడుకుందామని వచ్చారు.అనంతరం వీరి మధ్య ఘర్షణ చెలరేగిందని వెల్లడి.
🔹పోలీసులు వెళ్లేసరికే కర్రలు, రాళ్లు, కత్తులు, బ్లేడ్లతో దాడులు చేసుకున్నారని తెలిపిన సీపీ.
🔹అప్పటికే చాలామంది గాయపడ్డారు..6 టీములుగా ఏర్పడి నిందితులను పెట్టుకున్నాం.
🔹నిందితుల నుంచి కత్తులు, కోడి కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నాం.
🔹విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నా సీపీ.
🔹ఇలాంటివి మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన సీపీ ద్వారక తిరుమలరావు.

