728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనానికి భక్తులకు బ్రేక్?

విజయవాడ:
🔹కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై తర్జన బర్జనపడుతున్న దుర్గగుడి అధికారులు.

🔹కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో తెలపాలని కలెక్టర్ ను కోరిన దుర్గగుడి ఈవో సురేష్ బాబు.

🔹కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్,  భవానీపురం, కొండ‌దిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో అంతకంతకు వ్యాపిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు.

🔹దేవాదాయ శాఖ నుంచి ఇంకా రాని అనుమతులు.

🔹అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించే అవకాశం పై కొనసాగుతున్న సందిగ్ధత.

🔹దేవాదాయ శాఖ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్న  దుర్గగుడి అధికారులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనానికి భక్తులకు బ్రేక్? Rating: 5 Reviewed By: NEWS UPDATE