అమరావతి:
★ పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం.
★ జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ.
★ మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు.
★ రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకు న్యాయం చెయ్యమంటూ రణభేరి మొదలుపెట్టి నేటికి 250 రోజులు అయ్యింది.
★ ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలి.
★ రాజధాని మూడు ముక్కలు చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ముందుకు రావాలి.
★ పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం.
★ జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ.
★ మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు.
★ రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకు న్యాయం చెయ్యమంటూ రణభేరి మొదలుపెట్టి నేటికి 250 రోజులు అయ్యింది.
★ ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలి.
★ రాజధాని మూడు ముక్కలు చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ముందుకు రావాలి.

