నాదెండ్ల మండలం తుబాడు సమీపంలో కూలి పనులకు తుమ్మల పాలెం వెళ్లి వస్తున్న మహిళలు ప్రయాణిస్తున్న ఆటో టైర్ పేలిపోవడంతో ప్రమాదం సంభవించింది. కూలి పనుల నిమిత్తం వెళ్ళిన మహిళలు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలో సుమారు పదిమంది వరకు గాయాలయ్యాయి. మొత్తం 24 మంది మహిళలు ఈ ఆటలో ప్రయాణిస్తుండగా ....గాయపడ్డ వారిని కే.ఎం. సి ,చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ మహిళను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
March 18, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గం: ఆటో టైర్ పగిలిపోవడంతో రోడ్డు ప్రమాదం... 10 మంది మహిళలకు గాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

