Home > NEWS > ఏపీ: భారీగా పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు ANDHRA NEWS ఏపీ: భారీగా పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు విజయవాడ:రేపటి నుంచి ఆర్టీసీ బస్ చార్జీల పెంపు...రేపటి నుంచి ఆర్టీసీ బస్ చార్జీలపై డీజిల్ సెస్ విధింపు..పల్లె వెలుగు కనీస చార్జ్ రూ 10.పల్లె వెలుగు లో రూ 2 రూపాయలు పంపు ఎక్స్ప్రెస్ బస్సు లో రూ 5 పెంపురేపటి నుంచి అమల్లోకి కొత్త చార్జీలుసెస్ విధింపు తో ఆర్టీసీకి 720 కోట్ల ఆదాయం Advertisements ANDHRA NEWS April 13, 2022