తూ.గో.: కాకినాడ ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం
పాఠశాలలో 40 మంది ఎన్సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు
లక్షణాలున్న విద్యార్థులను ఐసోలేషన్లో ఉంచిన అధికారులు
ఎన్సీసీ క్యాంప్లో మొత్తం 317 మంది విద్యార్థులు
విద్యార్థులకు ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఎన్సీసీ క్యాంప్
లక్షణాలున్న 40 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు
కరోనా పరీక్ష ఫలితాల తర్వాత క్యాంప్ కొనసాగింపుపై నిర్ణయం

