వైసిపి నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్
నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్లిపోవడంతో... మరో యువనేతకు నర్సరావుపేట సీటు కన్ఫాం అయ్యింది. నమ్మినబంటుగా ఉన్న ఆ నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నర్సరావుపేట పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు ఎంపి టికెట్ ఇచ్చారు.