అమరావతి:
★ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది.
★ అదికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసిపి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
★ ఇక మరో వైపు జగన్ ఏడాది పాలనలో ఒరిగినదేమి లేదంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
★ ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నారా లోకేష్ జగన్ పాలన పై విమర్శలు కురిపించారు.
★ లోకేష్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసి జగన్ పాలన ఎలా ఉందో చూపించారు.
★ నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు. అంటూ మండిపడ్డారు.
★ "ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్ గారు గెలిచిన తరువాత 'షరతులు వర్తిస్తాయి' అంటూ మొహం చాటేశారు.
★ నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు.
★ ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
★ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది.
★ అదికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసిపి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
★ ఇక మరో వైపు జగన్ ఏడాది పాలనలో ఒరిగినదేమి లేదంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
★ ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నారా లోకేష్ జగన్ పాలన పై విమర్శలు కురిపించారు.
★ లోకేష్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసి జగన్ పాలన ఎలా ఉందో చూపించారు.
★ నవ రత్నాలు తెచ్చి పోస్తానని,ఇప్పుడు ''నవరత్నా''తైలంతో సరిపెట్టారు. అంటూ మండిపడ్డారు.
★ "ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్ గారు గెలిచిన తరువాత 'షరతులు వర్తిస్తాయి' అంటూ మొహం చాటేశారు.
★ నవరత్నాలు తెచ్చి పోస్తానని చెప్పి, ఇప్పుడు 'నవరత్న' తైలంతో సరిపెట్టారు.
★ ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదు అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

