728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2020

ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు: రామకృష్ణ

అమరావతి:
★ ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్‌ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు.

★ 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలువంచి హోదా తెస్తానన్నారని, 22 మంది ఎంపీలను గెలిపించినప్పటికీ ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టలేదని తప్పుబట్టారు.

★ ఇప్పుడు బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి హోదా అడగలేకపోతున్నామంటున్నారని చెప్పారు.

★ రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదన్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు.

★ సీఏఏ, ఎన్‌ఆర్సీకి మద్దతిచ్చినప్పుడు ప్రత్యేకహోదా ఎందుకు డిమాండ్ చేయలేదని విమర్శించారు.

★ వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు తీసుకునే ప్రభుత్వమే వస్తుందని ఎలా చెప్పగలరు? అని రామకృష్ణ మరోసారి ప్రశ్నించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు: రామకృష్ణ Rating: 5 Reviewed By: NEWS UPDATE