728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

గవర్నర్ తో చంద్రబాబు భేటి.. 14 పేజీల లేఖను గవర్నర్ కి ఇచ్చిన చంద్రబాబు

విజయవాడ:
♦️రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కి వివరించిన చంద్రబాబు

♦️పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారని లేఖలో పిర్యాదు.

♦️పార్టీకి చెందిన 33మంది ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల వివరాలను గవర్నర్ కి అందచేసిన చంద్రబాబు.

♦️ఏడాది కాలంలో కార్యకర్తలపై 800 దాడులు జరిగాయి అని పిర్యాదు.

♦️అచ్చెన్నాయుడు మొదలుకుని మాజి మంత్రులపై అక్రమ కేసులు పెట్టారని లేఖలో పేర్కొన్న చంద్రబాబు

♦️శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం చెందారని అని పిర్యాదు.

♦️రాజ్యాంగ బద్ధ సంస్థలు నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం దిగుతోందిని పిర్యాదు.

♦️ఏడాది కాలంలో ఇసుక, భూసేకరణ, మద్యంలో అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్న పిర్యాదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గవర్నర్ తో చంద్రబాబు భేటి.. 14 పేజీల లేఖను గవర్నర్ కి ఇచ్చిన చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE