హైదరాబాద్:
★ బీటెక్,డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని కోరుతూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది.
★ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్... ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
★ కాగా ఈ పిటిషన్పై జేఎన్టీయూ కౌంటర్ ధాఖలు చేసింది.
★ ప్రభుత్వం చెప్పేంవరకు పరీక్షలను నిర్వహించబోమని కౌంటర్లో జేఎన్టీయూ పేర్కొంది.
★ పదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసిన మాదిరిగానే... డిగ్రీ, బిటెక్ విద్యార్థులను కూడా ప్రమోట్ చేయాలని పిటీషనర్ వాదించారు.
★ కాగా... ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని పిటీషనర్ వాదించారు.
★ ఆలస్యమైతే విద్యార్థులు టెన్షన్ పడతారని, ఇక తర్వాతి సిలబస్కు సమయం ఉండదని పేర్కొన్నారు.
★ ఈ పిటీషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది.
★ బీటెక్,డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని కోరుతూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది.
★ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్... ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
★ కాగా ఈ పిటిషన్పై జేఎన్టీయూ కౌంటర్ ధాఖలు చేసింది.
★ ప్రభుత్వం చెప్పేంవరకు పరీక్షలను నిర్వహించబోమని కౌంటర్లో జేఎన్టీయూ పేర్కొంది.
★ పదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసిన మాదిరిగానే... డిగ్రీ, బిటెక్ విద్యార్థులను కూడా ప్రమోట్ చేయాలని పిటీషనర్ వాదించారు.
★ కాగా... ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు ఎప్పుడు నిర్వహించినా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని పిటీషనర్ వాదించారు.
★ ఆలస్యమైతే విద్యార్థులు టెన్షన్ పడతారని, ఇక తర్వాతి సిలబస్కు సమయం ఉండదని పేర్కొన్నారు.
★ ఈ పిటీషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది.

