728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 19, 2020

ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం.. గడిచిన 24 గంటల్లో 376 కేసులు

అమరావతి:
♦️విదేశాల నుండి వొచ్చిన 19 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.

♦️వివిధ రాష్ట్రాల నుండి వొచ్చిన మరో 70 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.

♦️కరోనా పాజిటివ్ తో 4 మృతి.

♦️కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒకొక్కరు మృతి.

♦️ఇప్పటి వరకూ మొత్తం 96 మంది కరోనా పాజిటివ్ తో మృతి.

♦️మొత్తం 17609 శాంపిల్స్ పరీక్ష.

♦️82 మంది వ్యాధి నుండి కోలుకుని డిశ్చార్జ్.

♦️మొత్తం ఇప్పటి వరకు 3065 మంది డిశ్చార్జ్.

♦️వివిధ ఆసుపత్రుల్లో 3069 మందికి కొనసాగుతున్న చికిత్స. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం.. గడిచిన 24 గంటల్లో 376 కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE