★ గడచిన 8 రోజుల్లో లక్ష కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు.
★ గడచిన 24 గంటల్లో అత్యధికంగా 15,413 పాజిటివ్ కేసులు నమోదు కాగా 306 మంది మృతి.
★ దేశంలో కరోన బాధితుల సంఖ్య 4,10,461 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.
★ 1,69,451 మందికి కొనసాగుతున్న చికిత్స.
★ కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,27,755 మంది బాధితులు.
★ కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 13,254 మంది మృతి.
★ నిన్న ఒక్కరోజే కోలుకున్న 13,925 మంది బాధితులు.

