అమరావతి:
🔹మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.
🔹సచివాలయంలో కలకలం రేపిన కరోనా.
🔹సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ.
🔹ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ.
🔹తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్లో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిద్ నిర్ధారణ.
🔹ప్రణాళిక విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి కి కరోనా పాజిటివ్.
🔹పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి కి కూడా.
🔹సీఎం బ్లాక్లో ఆర్టీజీఎస్లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్కు కూడా.
🔹సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్కు కరోనా పాజిటివ్.
🔹విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్కు కరోనా నిర్దారణ.
🔹మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.
🔹సచివాలయంలో కలకలం రేపిన కరోనా.
🔹సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ.
🔹ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ.
🔹తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్లో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిద్ నిర్ధారణ.
🔹ప్రణాళిక విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి కి కరోనా పాజిటివ్.
🔹పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి కి కూడా.
🔹సీఎం బ్లాక్లో ఆర్టీజీఎస్లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్కు కూడా.
🔹సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్కు కరోనా పాజిటివ్.
🔹విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్కు కరోనా నిర్దారణ.

