అమరావతి:
♦️ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్ద ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
♦️తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం..
♦️పరీక్ష విధానంలో మార్పులు చేసాం.. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం.
♦️భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం.. అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం.
♦️విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం.
♦️ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నాం.
♦️కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారు.
♦️అందుకే విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నాము.
♦️ఫెయిలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు అందర్నీ పాస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
♦️ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్ద ప్రకటించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
♦️తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం..
♦️పరీక్ష విధానంలో మార్పులు చేసాం.. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం.
♦️భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం.. అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం.
♦️విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం.
♦️ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నాం.
♦️కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారు.
♦️అందుకే విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నాము.
♦️ఫెయిలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు అందర్నీ పాస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

