అమరావతి:
★ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు... నేటి నుంచి ఆదివారం వరకు 4 రోజులపాటు ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
★ హైకోర్టుతోపాటు విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
★ రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
★ హైకోర్టులోని అన్ని కార్యాలయాల్లో శానిటైజర్స్, హ్యండ్ వాష్లు అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో సూచించారు.
★ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు... నేటి నుంచి ఆదివారం వరకు 4 రోజులపాటు ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
★ హైకోర్టుతోపాటు విజయవాడ, మచిలీపట్నం మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
★ రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
★ హైకోర్టులోని అన్ని కార్యాలయాల్లో శానిటైజర్స్, హ్యండ్ వాష్లు అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో సూచించారు.

