728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

చిలకలూరిపేట జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట: మండలంలోని బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జాతీయ రహదారిపై బైక్ పై వ్యక్తి వెళ్తుండగా బైక్ ను వెనక నుంచి ఒక లారీ ఢీకొంది.ఈ సంఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

లారీ ఆపకుండా జాతీయ రహదారిపై తిమ్మాపురం వరకు వెళ్లారు. ఎడ్లపాడు సమీపంలో పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE