అమరావతి: వెలగపూడి సచివాలయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి చెరుకువాడ రంగనాధ రాజు ఆధ్వర్యంలో ల్యాండ్ అక్విసిషన్ (భూ సేకరణ) పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే విడదల రజిని, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, మరియు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే విడదల రజిని, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, మరియు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

