728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 26, 2020

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులను జారీ చేశారు. సచివాలయం ఉద్యోగులు, హెచ్‌వోడీల కార్యాలయాల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! Rating: 5 Reviewed By: NEWS UPDATE