728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 4, 2020

మద్యానికి బానిసైన కొడుకును హత్య చేసిన తండ్రి

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామంలో గురువారం ఉదయం  రోకలిబండతో కొట్టి కొడుకును హత్య చేసిన‌తండ్రి.

♦️మద్యానికి బానిసైన కుమారుడు...నిరంతరం తల్లిదండ్రులను హింసించడంతో హత్య చేసిన‌తండ్రి.

♦️ఈ ఘటనలో అక్కడికక్కడే‌ మృతి చెందిన తుమ్మలగుంట నరేష్ ( 35) మృతిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రూరల్ పోలీసులు.

♦️కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మద్యానికి బానిసైన కొడుకును హత్య చేసిన తండ్రి Rating: 5 Reviewed By: NEWS UPDATE