728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2020

విజయవాడ గ్యాంగ్ వార్ కేసు.. పండు, సందీప్ గ్యాంగుల నగర బహిష్కరణ

విజయవాడ:
♦️నగర పోలీసుల కీలక నిర్ణయం.

♦️గొడవకు కారణమైన బిల్డర్లు అరెస్ట్.

♦️ఈ కేసులో ఇప్పటి వరకు 37 మంది అరెస్ట్.

♦️పరారీలో ఉన్న 13 మంది కోసం పోలీసుల గాలింపు.

♦️ఈ రెండు గ్యాంగులను నగరం నుంచి బహిష్కరిస్తూ డీసీపీ హర్షవర్ధన్ నిన్న ఆదేశాలు జారీ.

♦️ఈ రెండు గ్యాంగుల్లో ఉన్న అందరూ నగరం విడిచి వెళ్లాలని ఆదేశం.

♦️ఈ కేసులో ఇప్పటి వరకు పండు గ్యాంగ్‌కు 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని అరెస్ట్.

♦️పండు, సందీప్ గ్యాంగుల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

♦️వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చున్న భట్టు నాగబాబును కూడా అదుపులోకి తీసుకున్నా పోలీసులు.

♦️నిన్న అదుపులోకి తీసుకున్న పండు, నాగబాబు, ప్రదీప్‌రెడ్డిలను నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విజయవాడ గ్యాంగ్ వార్ కేసు.. పండు, సందీప్ గ్యాంగుల నగర బహిష్కరణ Rating: 5 Reviewed By: NEWS UPDATE