728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2020

పంచాయతీ కార్యాలయాలకు రంగులు తీసివేసేందుకు నాలుగు వారాలు టైమ్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

ఢిల్లీ:
🔹గ్రామ పంచాయితీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన  సుప్రీంకోర్టు.

🔹పిటిషన్ను డిస్మిస్ చేసిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు తో కూడిన ధర్మసనం.

🔹నాలుగు వారాల్లో తొలగించకపోతే, కోర్ట్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్న ధర్మాసనం.

🔹రంగులు తీసివేసేందుకు నాలుగు వారాలు టైమ్ ఇచ్చిన కోర్టు.

🔹రెండు పేజీల్లో తీర్పు ఇచ్చిన బెంచ్.

🔹రాష్ట్ర ప్రభుత్వ వాదనల్నీ తీర్పులో పొందుపరిచిన బెంచ్. హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్న సుప్రీం బెంచ్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పంచాయతీ కార్యాలయాలకు రంగులు తీసివేసేందుకు నాలుగు వారాలు టైమ్ ఇచ్చిన సుప్రీం కోర్ట్ Rating: 5 Reviewed By: NEWS UPDATE