అమరావతి:
★ పేదల స్థలాలు లాక్కొని తిరిగి వారికే అమ్మకం పెడుతున్నారు.
★ దళితుల భూములు లాక్కొని వారికి జీవనోపాధి లేకుండా చేసారు, ఇప్పుడు గిరిజనుల భూములపై పడ్డారు.
★ కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పోలోపల్లి ఎస్టి కాలనీకి చెందిన గిరిజనుల భూమిని జగన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీన పర్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
★ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు వాటి వివరాలు అన్నీ ఉన్నాయి.
★ వారి ఉపాధికి ఊతం ఇవ్వాల్సింది పోయి, 15 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల పొట్టపై కొట్టే అహంకారం ఎక్కడి నుండి వచ్చింది జగన్ రెడ్డి?
★ పేదల స్థలాలు లాక్కొని తిరిగి వారికే అమ్మకం పెడుతున్నారు.
★ దళితుల భూములు లాక్కొని వారికి జీవనోపాధి లేకుండా చేసారు, ఇప్పుడు గిరిజనుల భూములపై పడ్డారు.
★ కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పోలోపల్లి ఎస్టి కాలనీకి చెందిన గిరిజనుల భూమిని జగన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీన పర్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
★ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు వాటి వివరాలు అన్నీ ఉన్నాయి.
★ వారి ఉపాధికి ఊతం ఇవ్వాల్సింది పోయి, 15 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల పొట్టపై కొట్టే అహంకారం ఎక్కడి నుండి వచ్చింది జగన్ రెడ్డి?

