తెలంగాణ:
🔷 రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు మంగళవారం (28న) నమోదయ్యాయి.
🔷 దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,906కు పెరిగింది.
🔷 ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బుధవారం ఉదయం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది.
🔷 కరోనాతో నిన్న 12 మంది మృతి చెందారు.
🔷 దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది.
🔷 రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,97,939 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
🔷 రాష్ట్రంలో కరోనా నుంచి 43,751 మంది కోలుకోగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 14,663కు చేరిందని అధికారులు వెల్లడించారు.
🔷 కొత్తగా నిన్న 18,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 1764 కేసులు నమోదయ్యాయి.
🔷 రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు మంగళవారం (28న) నమోదయ్యాయి.
🔷 దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,906కు పెరిగింది.
🔷 ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బుధవారం ఉదయం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది.
🔷 కరోనాతో నిన్న 12 మంది మృతి చెందారు.
🔷 దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది.
🔷 రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,97,939 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
🔷 రాష్ట్రంలో కరోనా నుంచి 43,751 మంది కోలుకోగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 14,663కు చేరిందని అధికారులు వెల్లడించారు.
🔷 కొత్తగా నిన్న 18,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 1764 కేసులు నమోదయ్యాయి.

