అమరావతి:
★ గ్రూప్-1 పరీక్షల వ్యవహారాన్ని 2 నెలల్లోగా తేల్చాలని హైకోర్టు సింగిల్ జడ్జికి ధర్మాసనం సూచించింది.
★ అదేవిధంగా సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పునకు లోబడే గ్రూప్-1 పరీక్షల వ్యవహారం ఉంటుందని కూడా ఏపీపీఎస్సీకి తేల్చి చెప్పింది.
★ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
★ గ్రూప్-1 పరీక్షల వ్యవహారాన్ని 2 నెలల్లోగా తేల్చాలని హైకోర్టు సింగిల్ జడ్జికి ధర్మాసనం సూచించింది.
★ అదేవిధంగా సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పునకు లోబడే గ్రూప్-1 పరీక్షల వ్యవహారం ఉంటుందని కూడా ఏపీపీఎస్సీకి తేల్చి చెప్పింది.
★ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

