అమరావతి:
🔷 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
🔷 ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,148 సాంపిల్స్ ని అధికారులు పరీక్షలు నిర్వహించారు వారిలో 5,041 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
🔷 దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది.
🔷 రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 22,890 మంది డిశ్చార్జి.
🔷 వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 26,118 మంది చికిత్స పొందుతున్నారు.
🔷 రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 642 మంది మరణించారు.
🔷 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.
🔷 ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,148 సాంపిల్స్ ని అధికారులు పరీక్షలు నిర్వహించారు వారిలో 5,041 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
🔷 దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది.
🔷 రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 22,890 మంది డిశ్చార్జి.
🔷 వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 26,118 మంది చికిత్స పొందుతున్నారు.
🔷 రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 642 మంది మరణించారు.

