728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 19, 2020

అధికార మదంతో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ కి ప్రజలే బుద్ధి చెబుతారు: నారా లోకేష్

అమరావతి:
★ 90 కేసులు ఉన్న క్రిమినల్ కి కాంస్య విగ్రహం పెడతామని స్వయంగా మంత్రి ప్రకటించినప్పుడే రాజారెడ్డి రాజ్యాంగంలో మహనీయుల విగ్రహాలకు చోటులేదని అర్థమైంది.

★ బాపట్లలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం తొలగించారు.

★ ఇప్పుడు నెల్లూరు జిల్లా కావాలిలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, కూడు, గూడు, గుడ్డ ఉన్ననాడే పేదవాడికి సంపూర్ణ స్వరాజ్యం అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం తొలగించారు.

★ విగ్రహాలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

★ తలకెక్కిన అధికార మదంతో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ కి ప్రజలే బుద్ధి చెబుతారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అధికార మదంతో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్ కి ప్రజలే బుద్ధి చెబుతారు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE