728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 16, 2020

ఏపీలో 38 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

అమరావతి:
🔷 ఏపీలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభణ.

🔷 గడిచిన 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా కేసులు.

🔷 40 మరణాలు నమోదు.

🔷 ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 2584 కేసులు.

🔷 ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా నిర్ధరణ.

🔷 దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 38,044.

🔷 గడిచిన 24 గంటల్లో మొత్తం 22,304 శాంపిల్స్‌కు పరీక్ష.

🔷 ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 18159.

🔷 ఇప్పటివరకు 19393మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్.

🔷 ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో 492 మంది మృతి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో 38 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య Rating: 5 Reviewed By: NEWS UPDATE