728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 29, 2020

కరోనా పరీక్షలకు గర్భిణి 5 గంటలు వేచి ఉండడం విచారకరం: చంద్రబాబు

అమరావతి:
★ రాష్ట్రంలో కరోనా పరీక్షల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గర్భిణీ కొవిడ్​ పరీక్షల కోసం ఆస్పత్రి బయట గంటల సేపు వేచి ఉండడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన చెందారు.

★ ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శించారు.

చంద్రబాబు ట్వీట్​..
★ రాష్ట్ర ప్రభుత్వం తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు.

★ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ గర్భిణీ కొవిడ్​ పరీక్ష కోసం 5 గంటలు వేచి ఉండడం హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు.

★ అంత సమయం ఆస్పత్రిలో జనం మధ్య ఉంటే ఆమెకు.. మొత్తం ఆమె కుటుంబానికే వైరస్​ సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.

★ పిల్లలతో పాటు గర్భిణీ.. ప్రభుత్వ ఆస్పత్రి బయట వేచి ఉన్న ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్​ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా పరీక్షలకు గర్భిణి 5 గంటలు వేచి ఉండడం విచారకరం: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE