క్వారంటైన్ సెంటర్లో ఉన్న వారికి పండ్లు, సి-విటమిన్ టాబ్లెట్లు అందజేసిన అర్బన్ సీఐ
చిలకలూరిపేట: పట్టణంలోని 52 ఎకరాలలో ఉన్న క్వారంటైన్ సెంటర్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారికి అర్బన్ సిఐ టి.వెంకటేశ్వర్లు పండ్లు సి-విటమిన్ టాబ్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్, ఎస్సై షఫీ తదితరులు ఉన్నారు.