728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 3, 2020

ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ వేసిన వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు

అమరావతి:
★ తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్.

★ తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.

★ తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని.

★ యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైనందున ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదన్నారు.

★ ప్రస్తుతం కొవిద్ దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్ట్.

★ సోమవారం హైకోర్టు విచారించే అవకాశం. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ వేసిన వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు Rating: 5 Reviewed By: NEWS UPDATE