చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఈ రోజు సుమారు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కేసుల వివరాలు:
గణపవరం - 12
తూబాడు - 3
గన్నా వారి పాలెం - 1
రాజుగారి పాలెం - 1
బుక్కాపురం - 2
సాతులూరు - 1
గొరిజవోలు - 1
మొత్తం ఈరోజు నాదెండ్ల మండలలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు:
గణపవరం - 12
తూబాడు - 3
గన్నా వారి పాలెం - 1
రాజుగారి పాలెం - 1
బుక్కాపురం - 2
సాతులూరు - 1
గొరిజవోలు - 1
మొత్తం ఈరోజు నాదెండ్ల మండలలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

