న్యూఢిల్లీ:
★ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దిల్లీ ఎయిమ్స్లో చేరారు.
★ గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రి నుంచి దిల్లీ ఎయిమ్స్కు తరలించారు.
★ ఆగస్టు 2వ తేదీన కొవిడ్ నిర్ధరణ కావడంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో అమిత్షాకు చికిత్స అందించారు.
★ తాజాగా శ్వాసకోస ఇబ్బందులు రావడంతో ఎయిమ్స్లో అమిత్షా చేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
★ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దిల్లీ ఎయిమ్స్లో చేరారు.
★ గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రి నుంచి దిల్లీ ఎయిమ్స్కు తరలించారు.
★ ఆగస్టు 2వ తేదీన కొవిడ్ నిర్ధరణ కావడంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో అమిత్షాకు చికిత్స అందించారు.
★ తాజాగా శ్వాసకోస ఇబ్బందులు రావడంతో ఎయిమ్స్లో అమిత్షా చేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

