అమరావతి:
★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది.
★ 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్న ఏపీ ప్రభుత్వ జీవోలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
★ మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల బకాయిలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
★ కరోనా, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా 50 శాతం మాత్రమే చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది.
★ విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి పిటిషన్పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది.
★ 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్న ఏపీ ప్రభుత్వ జీవోలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
★ మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల బకాయిలను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
★ కరోనా, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా 50 శాతం మాత్రమే చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది.
★ విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి పిటిషన్పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

