బంధువుల ఖాతాల్లోకి నగదు మళ్లించిన వాలంటీర్లు మనోహర్, నాయుడు బాబు, కిషోర్ అనే ముగ్గురి మీద అధికారులకు నాదెండ్ల గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై విచారణ జరిపిన నాదెండ్ల ఎంపీడీవో వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
చిలకలూరిపేట: ‘చేయూత'లో చేతివాటం... ముగ్గురు వాలంటీర్లు తొలగింపు
బంధువుల ఖాతాల్లోకి నగదు మళ్లించిన వాలంటీర్లు మనోహర్, నాయుడు బాబు, కిషోర్ అనే ముగ్గురి మీద అధికారులకు నాదెండ్ల గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై విచారణ జరిపిన నాదెండ్ల ఎంపీడీవో వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

