728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

ఇండియాలో పబ్జీపై బ్యాన్

న్యూఢిల్లీ:
★ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది.

★ డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది.

★ వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

★ గతంలో గల్వాన్‌ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయంతెలిసిందే.

★ మళ్లీ తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని చైనా యాప్‌లపై కేంద్రం వేటు వేసింది.

★ పబ్జీ, పబ్జీ లైట్‌ యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వినియోగదారులు వాడుతున్నారు.

★ మన దేశంలో 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇండియాలో పబ్జీపై బ్యాన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE