మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు
ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు.. 9 లక్షల మందికి పైనే
ఇంటర్ ఫస్టియర్లో 2,41,599 మంది ఉత్తీర్ణత
మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు 49 శాతం.. బాలికల్లో 60 శాతం ఉత్తీర్ణత
సెకండియర్లో.. 2,58,449 మంది ఉత్తీర్ణత
రెండో సంవత్సరంలో 61 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ రెండో సంవత్సరంలో బాలురు 56 శాతం.. బాలికల్లో 68 శాతం ఉత్తీర్ణత
అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. 75 శాతం మంది ఉత్తీర్ణత
అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో.. 55 శాతం మంది పాస్
ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీ-కౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం
ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

