అమరావతి: పదో తరగతి పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకనుంచి ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఈవిధానాన్ని 2022-23 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11పేపర్లు ఉండగా కొవిడ్ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ను కలిపి ఒకే పేపర్గా నిర్వహించాలని నిర్ణయించింది.
ఇక నుంచి 10 వ తరగతి కు ఎన్ని పేపర్లంటే
అమరావతి: పదో తరగతి పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకనుంచి ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఈవిధానాన్ని 2022-23 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11పేపర్లు ఉండగా కొవిడ్ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ను కలిపి ఒకే పేపర్గా నిర్వహించాలని నిర్ణయించింది.

