ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా పల్నాడులో YCP MLA అభ్యర్థుల విషయంలో మార్పులు ఉండవని మంత్రి అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ...
మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,
గురజాల- కాసు మహేష్ రెడ్డి,
వినుకొండ- బొల్లా బ్రహ్మనాయుడు,
పెదకూరపాడు- శంకరరావు,
నరసరావుపేట - గోపిరెడ్డి,
సత్తెనపల్లి- అంబటి,
చిలకలూరిపేట - రాజేశ్ నాయుడు పోటీ చేస్తున్నట్టు తెలిపారు.

