మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు...
చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడులో ఓ స్టోన్ క్రషర్ యజమాని ని బెదిరించి 2 కోట్ల 20 లక్షల డబ్బు వసూలు చేశారని కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపిని గత రాత్రి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ కు ఏసీబీ అధికారులు తరలిస్తున్నట్లు సమాచారం!