చిలకలూరిపేట: కరోన వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో లాక్డౌన్ అమలులో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, పట్టణంలోని జామియా మసీదు ప్రాంత కమిటీ ఆధ్వర్యంలో అభాగ్యలుకు వలస కూలీలకు ప్రతిరోజు 300 మందికి ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్నమని జామియా మసీదు సభ్యులు, సయ్యద్ నజీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో
జనతా ఆఫ్తికల్ మహమ్మద్,టెంట్ హౌస్ మాలిక్, బిలాల్,అబూ హురేరా వంట మాస్టర్ ఖాదర్ మస్తాన్, షైక్ సలిం,చుండి సురేష్, సర్ధార్ తదితరులు పాల్గొన్నారు.
జనతా ఆఫ్తికల్ మహమ్మద్,టెంట్ హౌస్ మాలిక్, బిలాల్,అబూ హురేరా వంట మాస్టర్ ఖాదర్ మస్తాన్, షైక్ సలిం,చుండి సురేష్, సర్ధార్ తదితరులు పాల్గొన్నారు.

