728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

రాష్ట్రంలో మెడికల్ విద్య ఫీజులు తగ్గించిన ప్రభుత్వం

అమరావతి:
🔹రాష్ట్రంలో మెడికల్ విద్య ఫీజులు తగ్గించిన ప్రభుత్వం.

🔹ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి.

🔹చంద్రబాబు హయాంలో యాజమాన్యాలకు మేలు చేసేలా భారీగా ఫీజుల పెంపు.

🔹2017-18 లో ఫీజులను భారీగా పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం.

🔹పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేలా ఫీజుల నిర్ధారణ.

🔹7.60 లక్షలున్న కన్వీనర్ కోటా ఫీజును 4.32 లక్షలకు తగ్గింపు.

🔹డెంటల్ మెడికల్ కాలేజీ ఫీజులను ఇదే తరహాలో  తగ్గింపు.

🔹2023 వ సంవత్సరం వరకు ఇవ్వే ఫీజులు వర్తింపు.

🔹ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు.

🔹ఏ పి ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఫీజులు నిర్ధారణ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో మెడికల్ విద్య ఫీజులు తగ్గించిన ప్రభుత్వం Rating: 5 Reviewed By: NEWS UPDATE