728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 19, 2020

చిలకలూరిపేటలో ఇంటిలిజెన్స్ మోనిటరింగ్ బస్ ద్వారా 150 మందికి కరోనా పరీక్షలు

చిలకలూరిపేట: ఇంటెలిజెన్స్ అనాలిసిస్ మోనోటరింగ్ క్వరెంటైన్ సర్వీసెస్ బస్సులో డాక్టర్ల బృందం చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్, చినపీరుసాహెబ్ వీధి, రజక వీధిలోని 150 మందికి పరీక్షలను నిర్వహించారు.

ఈ పరీక్షలను చిలకలూరిపేట నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ రమణరావు దగ్గరుండి పర్యవేక్షించారు.

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బస్సు ద్వారా ఈ యొక్క పరీక్షలు చిలకలూరిపేటలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఇంటిలిజెన్స్ మోనిటరింగ్ బస్ ద్వారా 150 మందికి కరోనా పరీక్షలు Rating: 5 Reviewed By: NEWS UPDATE