728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 21, 2020

15వ రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ:
★ దేశంలో  పెట్రో, డీజిల్‌ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది.

★ ఆదివారం 15వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి.

★ పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు, డీజిల్‌ 56 పైసలు పెంచాయి.

★ గడిచిన 15 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌కు రూ.8.03 పైసలు, డీజిల్‌ రూ. 8.27పైసలు పెరిగాయి.

★ పెంచిన  ధరల ప్రకారం చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.27 పైసలు, ఢిల్లీలో 78.88 పైసలు, కోల్‌కతా రూ. 80.62, ముంబైలో 85.70, హైదరాబాద్‌లో రూ.81.88 పైసలకు చేరుకున్నాయి.

★ చెన్నైలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.75.29 పైసలు, ఢిల్లీలో 77.67, కోల్‌కతాలో 73.07, ముంబైలో 76.11, హైదరాబాద్‌లో రూ.75.91 పైసలకు చేరుకున్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 15వ రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు Rating: 5 Reviewed By: NEWS UPDATE