అమరావతి:
🔷గడిచిన 24 గంటల్లో కొత్తగా 553 కరోనా పాజిటివ్ కేసులు.
🔷కరోనా పాజిటివ్ తో కొత్తగా 7 మృతి.
🔷కృష్ణా జిల్లా లో 2, కర్నూల్ జిల్లా లో 2, గుంటూరు 2, తూర్పు గోదావరి ఒక్కరు మృతి.
🔷రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 477.
🔷ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 66 మందికి కరోనా నిర్ధరణ.
🔷దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10884.
🔷గడిచిన 24 గంటల్లో మొత్తం 19085 శాంపిల్స్ పరీక్ష.
🔷ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 136.
🔷గడిచిన 24 గంటల్లో కొత్తగా 553 కరోనా పాజిటివ్ కేసులు.
🔷కరోనా పాజిటివ్ తో కొత్తగా 7 మృతి.
🔷కృష్ణా జిల్లా లో 2, కర్నూల్ జిల్లా లో 2, గుంటూరు 2, తూర్పు గోదావరి ఒక్కరు మృతి.
🔷రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 477.
🔷ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 66 మందికి కరోనా నిర్ధరణ.
🔷దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10884.
🔷గడిచిన 24 గంటల్లో మొత్తం 19085 శాంపిల్స్ పరీక్ష.
🔷ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 136.

