న్యూఢిల్లీ:
♦️భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అఖిలపక్ష నేతలకు వివరించనున్న ప్రధాని మోడీ.
♦️విడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న అఖిలపక్ష సమావేశం.
♦️అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న పలు పార్టీల అధినేతలు.
హాజరవుతామని ధృవీకరించిన నేతల జాబితా:
♦️తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కేసీఆర్.
♦️తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు.
♦️వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
♦️అకాలీదళ్ నుంచి సుఖ్బీర్ సింగ బాదల్.
♦️లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్.
♦️తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ.
♦️శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే.
♦️ఎన్సీపీ నుంచి శరద్ పవార్.
♦️సీపీఐ(ఎం) నుంచి సీతారాం ఏచూరి.
♦️సీపీఐ నుంచి డి. రాజా.
♦️జేడీయూ నుంచి నితీశ్ కుమార్.
♦️భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అఖిలపక్ష నేతలకు వివరించనున్న ప్రధాని మోడీ.
♦️విడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న అఖిలపక్ష సమావేశం.
♦️అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న పలు పార్టీల అధినేతలు.
హాజరవుతామని ధృవీకరించిన నేతల జాబితా:
♦️తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కేసీఆర్.
♦️తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు.
♦️వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
♦️అకాలీదళ్ నుంచి సుఖ్బీర్ సింగ బాదల్.
♦️లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాశ్వాన్.
♦️తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ.
♦️శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే.
♦️ఎన్సీపీ నుంచి శరద్ పవార్.
♦️సీపీఐ(ఎం) నుంచి సీతారాం ఏచూరి.
♦️సీపీఐ నుంచి డి. రాజా.
♦️జేడీయూ నుంచి నితీశ్ కుమార్.

