అమరావతి:
★ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
★ ఒక వివాహానికి హాజరైన సందర్భంలో యనమల, చినరాజప్పపై నమోదైన అట్రాసిటి కేసుపై హైకోర్టు విచారణ జరిగింది.
★ ఈ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రులు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
★ దీంతో వీరి పిటిషన్పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
★ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
★ ఒక వివాహానికి హాజరైన సందర్భంలో యనమల, చినరాజప్పపై నమోదైన అట్రాసిటి కేసుపై హైకోర్టు విచారణ జరిగింది.
★ ఈ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రులు కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
★ దీంతో వీరి పిటిషన్పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

