అమరావతి:
★ విజయసాయిరెడ్డిపై మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నిప్పులు చెరిగారు.
★ విజయసాయిరెడ్డి లేఖను షోకాజ్ నోటీసుగానే పరిగణించట్లేదని తేల్చిచెప్పారు.
★ అయినా ఆయన క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షులా? అని నిలదీశారు.
★ ఆయన్నే కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు.
★ తాను విజయసాయిరెడ్డి లేఖకు రిప్లై ఇవ్వలేదని పేర్కొన్నారు.
★ ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సాయిరెడ్డి తనను అడిగారన్నారు.
★ మేనిఫెస్టోలో పెట్టారో లేదో తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
★ ప్రస్తుతం ముఖ్యమంత్రికి మాత్రమే రిప్లై ఇచ్చినట్లు వెల్లడించారు.
★ సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
★ లేఖలో నిజనిజాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
★ లేఖ చేరాక.. మాట్లాడే అవకాశం ఇస్తే... పర్సనల్గా సీఎంను కలిసి తన సమస్యలను చెప్పుకుంటానని స్పష్టం చేశారు.
★ తన ఫ్రెండ్ సంగీత దర్శకుడని, ఆయన పంపిన పాటనే సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా పేర్కొన్నారు.
★ ప్రధాని మోదీపై ఉన్న గౌరవంతోనే సాంగ్ విడుదల చేశానన్నారు.
శ్రీవారి ఆస్తుల అమ్మకంపై:
★ ‘నేను వెంకటేశ్వరస్వామి అపర భక్తుడిని.
★ శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలనే వివరించా.
★ శ్రీవారి ఆస్తుల అమ్మకంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పా.
★ టీటీడీ నిర్ణయాలను నేను ఎక్కడా వ్యతిరేకించలేదు.
★ పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడా వ్యవహరించలేదు.
★ పార్టీ క్రమశిక్షణా సంఘమే నోటీసులు ఇవ్వాలి.
★ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడి హోదాలో విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారా?
★ విజయసాయి లేవనెత్తిన అంశాలను లేఖలో సీఎం దృష్టికి తీసుకెళ్లా.
★ నా లేఖ పట్ల జగన్ సంతృప్తి పొందుతారని ఆశిస్తున్నా.
★ మద్యం తాగి ప్రధానిని, సీఎంను కలిశానని అసహ్యంగా రాశారు.
★ నా గురించి చెత్తగా రాస్తే ప్రివిలేజ్కు పంపే అధికారం లేదా?
★ ఇసుకలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజల సమస్యనే లేవనెత్తా.
★ అక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడాకే నేను స్పందించా.
★ సీఎంకు నేను పంపింది వర్తమానం మాత్రమే.
★ పార్టీకి, సీఎంకు వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదని రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు.
★ విజయసాయిరెడ్డిపై మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నిప్పులు చెరిగారు.
★ విజయసాయిరెడ్డి లేఖను షోకాజ్ నోటీసుగానే పరిగణించట్లేదని తేల్చిచెప్పారు.
★ అయినా ఆయన క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షులా? అని నిలదీశారు.
★ ఆయన్నే కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు.
★ తాను విజయసాయిరెడ్డి లేఖకు రిప్లై ఇవ్వలేదని పేర్కొన్నారు.
★ ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సాయిరెడ్డి తనను అడిగారన్నారు.
★ మేనిఫెస్టోలో పెట్టారో లేదో తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
★ ప్రస్తుతం ముఖ్యమంత్రికి మాత్రమే రిప్లై ఇచ్చినట్లు వెల్లడించారు.
★ సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
★ లేఖలో నిజనిజాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
★ లేఖ చేరాక.. మాట్లాడే అవకాశం ఇస్తే... పర్సనల్గా సీఎంను కలిసి తన సమస్యలను చెప్పుకుంటానని స్పష్టం చేశారు.
★ తన ఫ్రెండ్ సంగీత దర్శకుడని, ఆయన పంపిన పాటనే సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా పేర్కొన్నారు.
★ ప్రధాని మోదీపై ఉన్న గౌరవంతోనే సాంగ్ విడుదల చేశానన్నారు.
శ్రీవారి ఆస్తుల అమ్మకంపై:
★ ‘నేను వెంకటేశ్వరస్వామి అపర భక్తుడిని.
★ శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలనే వివరించా.
★ శ్రీవారి ఆస్తుల అమ్మకంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పా.
★ టీటీడీ నిర్ణయాలను నేను ఎక్కడా వ్యతిరేకించలేదు.
★ పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడా వ్యవహరించలేదు.
★ పార్టీ క్రమశిక్షణా సంఘమే నోటీసులు ఇవ్వాలి.
★ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడి హోదాలో విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారా?
★ విజయసాయి లేవనెత్తిన అంశాలను లేఖలో సీఎం దృష్టికి తీసుకెళ్లా.
★ నా లేఖ పట్ల జగన్ సంతృప్తి పొందుతారని ఆశిస్తున్నా.
★ మద్యం తాగి ప్రధానిని, సీఎంను కలిశానని అసహ్యంగా రాశారు.
★ నా గురించి చెత్తగా రాస్తే ప్రివిలేజ్కు పంపే అధికారం లేదా?
★ ఇసుకలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజల సమస్యనే లేవనెత్తా.
★ అక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడాకే నేను స్పందించా.
★ సీఎంకు నేను పంపింది వర్తమానం మాత్రమే.
★ పార్టీకి, సీఎంకు వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదని రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు.

