728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ఏపీ అధికారుల క్లారిటీ

అమరావతి:
★ ఏపీలో ప్రభుత్వోద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు.

★ విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి.

★ సగం మంది పెన్షనర్లు, ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఇవ్వలేదు.

★ సచివాలయ ఉద్యోగుల ఖాతాల్లో మాత్రం వేతనాలు జమ అయ్యాయి.

★ కానీ హెచ్‌వోడీ, జిల్లా స్థాయి అధికారులకు మాత్రం ఇంకా జీతాలు పడలేదు.

★ ఈ గందరగోళంపై ఏపీ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు.

★ సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు స్పష్టం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ఏపీ అధికారుల క్లారిటీ Rating: 5 Reviewed By: NEWS UPDATE