అమరావతి:
★ ఏపీఎస్సార్టీసీ మరో నిర్ణయం తీసుకుంది.
★ మరికొన్ని ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది.
★ విజయవాడ నుంచి ఇప్పటికే విశాఖపట్నానికి ‘ఇంద్ర’ ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించగా, ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగడంతో మరిన్ని ఏసీ సర్వీసులు నడపాలని భావిస్తోంది.
★ ఏసీ బస్సులను విశాఖరతోపాటు కడప, కర్నూలు, తిరుపతిలకు నడపాలని నిర్ణయించింది.
★ అలాగే బస్సు సర్వీసులను కూడా పెంచుతోంది. ఇక ఏసీ బస్సుల్లో దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాలి. అటెండరు కూడా ఉండడు.
★ బస్సుల్లో ఏసీని కూడా ఓ లిమిట్లో మాత్రమే ఉంచనున్నారు.
★ ఇక వంద శాతం నగదురహిత లావాదేవీలు...
★ ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానం(ఓపీఆర్ఎస్)లో టిక్కెట్లను జారీ చేస్తారు.
★ బస్టాండ్లలో కరెంట్ బుకింగ్ అవకాశం కల్పించనున్నారు.
★ డిమాండ్ను బట్టి ఆయా రూట్లలో అప్పటికప్పుడు బస్సులను నడపనున్నారు.
★ ఏపీఎస్సార్టీసీ మరో నిర్ణయం తీసుకుంది.
★ మరికొన్ని ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది.
★ విజయవాడ నుంచి ఇప్పటికే విశాఖపట్నానికి ‘ఇంద్ర’ ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించగా, ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగడంతో మరిన్ని ఏసీ సర్వీసులు నడపాలని భావిస్తోంది.
★ ఏసీ బస్సులను విశాఖరతోపాటు కడప, కర్నూలు, తిరుపతిలకు నడపాలని నిర్ణయించింది.
★ అలాగే బస్సు సర్వీసులను కూడా పెంచుతోంది. ఇక ఏసీ బస్సుల్లో దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాలి. అటెండరు కూడా ఉండడు.
★ బస్సుల్లో ఏసీని కూడా ఓ లిమిట్లో మాత్రమే ఉంచనున్నారు.
★ ఇక వంద శాతం నగదురహిత లావాదేవీలు...
★ ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానం(ఓపీఆర్ఎస్)లో టిక్కెట్లను జారీ చేస్తారు.
★ బస్టాండ్లలో కరెంట్ బుకింగ్ అవకాశం కల్పించనున్నారు.
★ డిమాండ్ను బట్టి ఆయా రూట్లలో అప్పటికప్పుడు బస్సులను నడపనున్నారు.

